ఏపీ రాజ్ భవన్ లో కరోనా కలకలం


 




అమరావతి : ఏపీలో రాజ్ భవన్ లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడం  కలకలం సృష్టిస్తోంది.అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గవర్నర్ కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులను నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో పాటు, మెడికల్ స్టాఫ్‌లో ఓ నర్సుకు, ఓ బట్లర్, హౌస్ కీపింగ్ స్టాఫ్ కు కూడా వైరస్ సోకింది. దీంతో తనకు కూడా పరీక్షలు చేయాలని గవర్నర్ స్వయంగా కోరారని రాష్ట్ర వైద్య విభాగం అధికారులు తెలిపారు.అయితే రాజ్ భవన్ లో కరోనా సోకిన వారిలో ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపారు అధికారులు. అదేవిధంగా వైరస్ సోకిన వారితో కూడా వారు కలిసిన సందర్భాలూ లేవని స్పష్టం చేశారు. రాజ్ భవన్ లోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని క్వారంటైన్ చేస్తున్నారు. తనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, తాము రాజ్ భవన్ నుంచి కాలు బయటకు పెట్టలేదని కరోనా సోకిన నర్స్ స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న వారిలో ఎవరినీ లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుతించలేదని అధికారులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడిన వారిలో ముగ్గురిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే రాజ్ భవన్ లో కరోనా సోకిన వారిలో ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపారు అధికారులు. అదేవిధంగా వైరస్ సోకిన వారితో కూడా వారు కలిసిన సందర్భాలూ లేవని స్పష్టం చేశారు. రాజ్ భవన్ లోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని క్వారంటైన్ చేస్తున్నారు. తనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, తాము రాజ్ భవన్ నుంచి కాలు బయటకు పెట్టలేదని కరోనా సోకిన నర్స్ స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న వారిలో ఎవరినీ లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుతించలేదని అధికారులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడిన వారిలో ముగ్గురిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.
అయితే రాజ్ భవన్ లో కరోనా సోకిన వారిలో ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపారు అధికారులు. అదేవిధంగా వైరస్ సోకిన వారితో కూడా వారు కలిసిన సందర్భాలూ లేవని స్పష్టం చేశారు. రాజ్ భవన్ లోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని క్వారంటైన్ చేస్తున్నారు. తనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, తాము రాజ్ భవన్ నుంచి కాలు బయటకు పెట్టలేదని కరోనా సోకిన నర్స్ స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న వారిలో ఎవరినీ లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుతించలేదని అధికారులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడిన వారిలో ముగ్గురిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.