అయితే రాజ్ భవన్ లో కరోనా సోకిన వారిలో ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపారు అధికారులు. అదేవిధంగా వైరస్ సోకిన వారితో కూడా వారు కలిసిన సందర్భాలూ లేవని స్పష్టం చేశారు. రాజ్ భవన్ లోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని క్వారంటైన్ చేస్తున్నారు. తనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, తాము రాజ్ భవన్ నుంచి కాలు బయటకు పెట్టలేదని కరోనా సోకిన నర్స్ స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న వారిలో ఎవరినీ లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుతించలేదని అధికారులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడిన వారిలో ముగ్గురిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.
ఏపీ రాజ్ భవన్ లో కరోనా కలకలం
అయితే రాజ్ భవన్ లో కరోనా సోకిన వారిలో ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపారు అధికారులు. అదేవిధంగా వైరస్ సోకిన వారితో కూడా వారు కలిసిన సందర్భాలూ లేవని స్పష్టం చేశారు. రాజ్ భవన్ లోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని క్వారంటైన్ చేస్తున్నారు. తనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, తాము రాజ్ భవన్ నుంచి కాలు బయటకు పెట్టలేదని కరోనా సోకిన నర్స్ స్పష్టం చేశారు. రాజ్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న వారిలో ఎవరినీ లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుతించలేదని అధికారులు చెబుతున్నారు. వ్యాధి బారిన పడిన వారిలో ముగ్గురిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.