25వ వార్డులో నిత్యవసరాలు పంపిణీ


లక్ష్యంన్యూస్, విశాఖపట్నం :  విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు  గంటా శ్రీనివాసరావు  సూచన  మేరకు నియోజకవర్గ ఇంఛార్జ్ విజయ్ బాబు  సోమవారం 25వ వార్డులో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు , ఇమంది రమణ,  పైడి తల్లి, అప్పారావు, గణేష్, కాశీబాబు, బుల్లి రెడ్డి, వార్డు పెద్దలు,  నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.