గొడుగు..కరోనాపై పిడుగు : డాక్టర్ కూటికుప్పల
లక్ష్యంన్యూస్, విశాఖపట్నం :  ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ ..కంటికి కనబడని శత్రువు కరోనాను ఎదుర్కోవాలంటే..ప్రతీ ఒక్కరూ  గొడుగు అనే ఆయుధం ఉపయోగించాలని ప్రముఖ వైద్యనిపుణులు పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు అన్నారు. వైజాగ్ న్యూస్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వ…
Image
వంశీకృష్ణ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్ల పంపిణీ 
లక్ష్యంన్యూస్, విశాఖపట్నం : నేతాజీనగర్ లో వైసీపీ నగర అధ్యక్షులు  వంశీకృష్ణ శ్రీనివాస్  చేతులమీదుగా సోమవారం భోజనం ప్యాకెట్లను స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఖాజా రహమ్ తుల్లా ఆధ్వర్యంలో ఆశాజ్యోతి ఫౌండేషన్ వారి సహకారంతో 250మందికి ఆహార ప్యాకెట్లను అందజే…
Image
ఏపీ రాజ్ భవన్ లో కరోనా కలకలం
అమరావతి : ఏపీలో రాజ్ భవన్ లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడం  కలకలం సృష్టిస్తోంది.అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గవర్నర్ కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర…
ముస్లిం సోదరులకు ఎంపీ కూరగాయలు పంపిణీ
ముస్లిం సోదరులకు ఎంపీ కూరగాయలు పంపిణీ లక్ష్యంన్యూస్ : లాక్డౌన్  నేపథ్యంలో పరమ పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం లు ఎవరి ఇంటివద్ద వారే  నిర్వహించుకుని ప్రార్ధనలు చేసుకోవాలని విశాఖపట్నం ఎంపీ  ఎంవివి సత్యన్నారాయణ అన్నారు. విశాఖ ఎంపీ సొంత నిధులతో పాటు హీరాపన్న జువెలర్స్ సంయుక్త నిర్వహణలో   రూ.2  లక్ష ల రూప…
Image
వలసకార్మికులకు ఎల్అండ్ టి వితరణ
లక్ష్యంన్యూస్: వలస కార్మికుల సహాయార్థం 1200 నిత్యవసర కిట్లను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు ఎల్ & టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ విభాగం అందజేసింది. కోవి డ్ -19 కారణంగా  లాక్ డౌన్ లో ఉన్న వలస కార్మికులకు మరియు నిరుపేదల సహాయార్థం ఎల్ అండ్ టి హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది శనివారం కలెక్టర్ క…
Image
ఏపీ పరిస్థితులపై కేంద్రం ఆరా
లక్ష్యంన్యూస్ : ముుఖ్యమంత్రి జగన్ కు  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్‌ చేశారు. లాక్‌డౌన్‌ పరిణామాలు, అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఏపీలో తీసుకుంటున్న చర్యలను ఫోన్ ద్వారా జగన్‌ వివరించారు. రాష్ట్రంలో విస్తృతంగా కరోనా పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి మిలియన్‌ జనాభాక…